- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అర్ధరాత్రి ఏటీఎంలో చోరీకి యత్నం
by Disha Web Desk 7 |
X
దిశ, పేట్ బషీరాబాద్ : ఏటీఎంలో చొరబడిన దుండగులు మిషన్ను ధ్వంసం చేసి చోరీకి ప్రయత్నించిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇద్దరు దొంగలు షాపూర్ నగర్లో ఉన్న ఎస్బిఐ ఏటీఎంలోకి చొరబడ్డారు. తొలుత సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఏటీఎం ను తెరిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కంట్రోల్ రూమ్కి సమాచారం అందడంతో జీడిమెట్ల పోలీస్లను అలెర్ట్ చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంటున్న పోలీసుల రాకను పసిగట్టిన దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. చోరి యత్నానికి పాల్పడింది బిహార్, యూ పీ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నట్లు సమాచారం.
Next Story